AP Teachers Posts : ఏపీలో 2,260 టీచ‌ర్ పోస్టులు.. డీఎస్సీ ద్వారా భ‌ర్తీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీలో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ పోస్టుల భర్తీని డీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు మరో 2260 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా […]

MS Dhoni New Record: ధోనీ వింటేజ్ ప్రదర్శన- 11 ఏళ్ల రికార్డు బ్రేక్‌

MS Dhoni

MS Dhoni New Record: ఏప్రిల్ 14, 2025న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ తన మాస్టర్ క్లాస్‌ ఆటతో ఆకట్టుకున్నాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ధోనీ ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 2014లో ప్రవీణ్ తంబే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు నాయకత్వం వహించిన ధోనీ 11 […]

Allu Arjun Meet with Pawan Kalyan:పవన్ కళ్యాణ్‌కు ఇంటికి అల్లు అర్జున్- మార్క్‌ శంకర్ ఆరోగ్యంపై ఆరా

allu arjun met with pawan kalyan

Allu Arjun Meet with Pawan Kalyan: ఇటీవల సూపర్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ఆకస్మికంగా వెళ్లారు. దీంతో సోషల్ మీడియా, తెలుగు చిత్ర పరిశ్రమ ఊహాగానాలతో నిండిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశం పరిశ్రమ అంతటా సంచలనం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం (ఏప్రిల్ 14, 2025) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.ఈ భేటీ తెలుగు […]

Bhoobharathi Portal: తెలంగాణలో ‘భూభారతి’ పోర్టల్‌ ప్రారంభం- భూ సమస్యలకు చెక్‌ అంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ‘భూభారతి’ పోర్టల్‌ ప్రారంభం

Bhoobharathi Portal: తెలంగాణ ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ పోర్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక వేదికగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కొత్త వ్యవస్థ రాష్ట్రంలో భూ రికార్డులను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుందని అభిప్రాయపడ్డారు. ధరణి స్థానంలో భూభారతి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్‌ స్థానంలో భూభారతి తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. “ధరణి వల్ల రైతులు, ప్రజలు […]

pawan kalyan wife anna Lezhneva: కొడుకు క్షేమం.. తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న పవన్ భార్య!

గత వారం సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి నల్లటి పొగ వెళ్లడంతో మార్క్ శంకరును ఐదు రోజులు పాటు హాస్పిటల్లోనే ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో ఆ రాత్రి సింగపూర్ కు బయలుదేరారు. ఆయనతో పాటు చిరంజీవి […]

vanajeevi ramaiah: పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య ఇకలేరు..

ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. ఆయన ఇవాళ (శనివారం) తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. రామయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ అందిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా ఆయన అసలు పేరు దరిపల్లి రామయ్య. ఆయన తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి లో జన్మించారు. […]

Chandrababu: త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తున్నాం.. చంద్రబాబు కీలక ప్రకటన

chandrababu

త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలో మహాత్మ జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఆపై బీసీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో పూలే ఒకరిని కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అని అన్నారు. […]

Pawan Kalyan Son: పవన్ కళ్యాణ్ కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా? ఫొటో వైరల్!

సింగపూర్ సమ్మర్ క్యాంప్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడి కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా నల్లటి పొగ ఎక్కువగా పీల్చడంతో మార్క్ శంకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతో విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ కు బయలుదేరారు. అలాగే చిరంజీవి దంపతులు కూడా […]

cm chandrababu: ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు.. రాములోరికి పట్టు వస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని టిటిడి ఈవో జే. శ్యామల రావు తెలిపారు. సీఎం చంద్రబాబు రానుండడంతో కడప జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు […]

Pawan Kalyan Son Injured: భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడికి తీవ్రగాయాలు

సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు సమ్మర్ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో రెండు, మూడు అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చిన్నారులు గాయాల పాలయ్యారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందినట్లు వార్తలు […]