సెంచరీ కొట్టిన ఇస్రో – NVS-02 మిషన్ విజయవంతం

ISRO :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన 100వ చారిత్రక మిషన్ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్లో GSLV రాకెట్లో నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు. జనవరి 13న బాధ్యతలు స్వీకరించిన కొత్త ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్కి ఇది మొదటి మిషన్. అదే సమయంలో ఈ సంవత్సరంలో ఇస్రో మొదటి మిషన్ ఇదే. ISRO 30 డిసెంబర్ 2024న అంతరిక్ష డాకింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది. NVS-02 మిషన్ ఉదయం 6 గంటల […]
మౌని అమావాస్య రోజున కుంభమేళాకు పోటెత్తిన భక్తులు- అర్ధరాత్రి తొక్కిసలాట- డజన్ల మంది మృతి – వందల మందికి గాయాలు

Mahakumbh Stampede: ప్రయాగ్రాజ్ మహాకుంభ్ ప్రాంతంలో ఇవాళ (జనవరి 29) అర్థరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. 1 గంటలకు మహాకుంభంలో సంగం ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఇందులో డజనుకుపైగా ప్రజలు మరణించారు. గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని అంటున్నారు. అధికార యంత్రాంగం ఇంకా స్పష్టమైన గణాంకాలు వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత బయటకు వచ్చిన చిత్రాలు హృదయవిదారకంగా ఉన్నాయి.ఘటనా స్థలంలో భక్తుల బట్టలు, బ్యాగులు, చెప్పుల కుప్పలు దర్శనమిచ్చాయి. ఈ ప్రమాదం జరిగినా ప్రాంతంలోనే […]
క్లాస్మేట్పై అత్యాచారం చేసి చంపాలని సుపారీ ఇచ్చిన విద్యార్థి- స్కూల్ మూసివేసేందుకు స్నేహితుడినే హత్య చేసిన మరో స్టూడెంట్

శరవేగంగా పెరుగుతూ అందరికీ అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ఇప్పటి వరకు డబ్బుల కోసం, ప్రేమ, పేరు ప్రతిష్టల కోసం హత్యలు చేసిన వారిని చూసే ఉంటాం. ఇప్పుడు చెప్పే రెండు కేసులు పూర్తిగా వైవిధ్యమైనవి. స్కూల్ విద్య కూడా పూర్తి చేయని విద్యార్థులే హత్యలకు పురికొల్పుతున్నారు. చిన్న చిన్న అవసరాల కోసం స్నేహితులను హతమారుస్తున్నారు. మహారాష్ట్రంలోని దౌండ్ తహసీల్లోని సెయింట్ సెబాస్టియన్ ఇంగ్లీషు పాఠశాలలో ఒక విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య […]
Padma Awards 2025: తారాలోకంపై BJPకి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకేనా!

Padma Awards 2025: పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సినీ తారలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అర్హత ఉండి కూడా ఎవరెవరికి అవార్డ్ దక్కలేదో గమనించి వారిని పద్మ అవార్డు ప్రకటించి తారలపట్ల తమకున్న అభిమానం చాటుకుంటోంది. తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కి 2017లో పద్మ విభూషణ్ ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అనౌన్స్ చేసింది. గతేడాది మరణించిన తమిళనాడు స్టార్ డీఎండీకే […]
Donald Trump: అమెరికాలో ట్రంప్ నాన్న ఏం చేసేవాడో తెలుసా? ఇది మీరు ఊహించి ఉండరు

యావత్ ప్రపంచానికే చుచ్చు పోయిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రాజకీయాల్లోకి రావడానికి ముందు గొప్ప వ్యాపారవేత్త అనే సంగతి అందరికీ తెలిసిందే. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెప్పడం ఆయనకు అలవాటు. అదే ఆయన్ని రాజకీయాల్లో భిన్నమైన నాయుకుడిలా నిలబెట్టింది. ట్రంప్కు దేశాభిమానం ఎక్కువగా. అందుకే.. అమెరికా ఫస్ట్, ఆ తర్వాతే ఎవరైనా అని అంటారు. అదే పంతంతో అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. అమెరికాలో […]
Padma Awards 2025: బాలయ్యకు పద్మభూషణ్ – ఏడుగురు తెలుగువారికి అవార్డులు, విజేతల మొత్తం లిస్ట్ ఇదే

Padma Awards 2025: రిపబ్లిక్డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి మొత్తం 139 మందికి దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ పురస్కారంతో సత్కరించబోతోంది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీతో గుర్తించింది. 139 మందిలో తెలుగు వాళ్లు ఏడుగురు ఉన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి ఈ అవార్డు వరించింది. తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న […]
నిన్న బాలినేని శ్రీనివాస్, ఇవాళ విజయసాయిరెడ్డి, రేపు ఎవరు? వైసీపీలో ఏం జరుగుతోంది?

Vijaya Sai Reddy: 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కకావికలమైపోతోంది. అసలు ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వైసీపీ అధినేత జగన్కు సన్నిహితులు అని పేరు మోసిన వాళ్లే పార్టీకి గుడ్బై చెప్పేసి ఉండలేమంటూ వీడుకోలు అంటు వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని నేతలు వీడుతుంటే కేడర్ మొత్తం డైలమాలో పడిపోతోంది. మరికొందరు అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా మంది వైసీపీ […]
Divya Sathyaraj: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప కుమార్తె.. దివ్య ఏ పార్టీలో చేరారంటే!

Sathyaraj Daughter Divya Joined in DMK: తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా సినీతారలే రాజకీయాల్ని ఏలారు. ఈ మధ్య కమల్ హాసన్, రజనీకాంత్ లాంటివారు అడుగు వెనక్కు వేశారు కానీ MGR, కరుణానిథి, జయలలిత…వీళ్లంతా రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. విజయ్ కాంత్ కూడా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా సత్యరాజ్ కుమార్తె దివ్య తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. బాహుబలి సినిమాలో […]
Mahakumbh 2025: కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ 4.32 కోట్లకు వేలం- స్వామీజీ ఆశీస్సుల కోసం వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్

Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ-2025కు భారీగా భక్తులు వస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు తరలి రావడంతో ప్రయాగ్ రాజ్ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. మొదటి రోజే 3.5 కోట్ల మంది భక్తులు మొదటి అమృత్ స్నానంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. అలాంటి వారిలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో స్టీవ్ జాబ్స్ […]
మహిళలు, యువత రాజకీయాల్లోకి రావడానికి ఇదే మంచి టైం- ప్రధాని మోదీ తొలి పాడ్క్యాస్ట్ పూర్తి ఎపిసోడ్ ఇదే

PM Modi Podcast Full Episode: ప్రధాని నరేంద్ర మోదీ తొలి పోడ్కాస్ట్ సంచలనంగా మారింది. అతి తక్కువ కాలంలో ఎక్కువ లిజనర్స్ సంపాదించుకుంది. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ప్రధాని మోదీ సంభాషణలు అన్ని ప్లాట్ఫామ్స్లో దూసుకెళ్తున్నాయి. ఈ పోడ్కాస్ట్లో ప్రధాని తన వ్యక్తిగత జీవితం, రాజకీయాలు, భారతదేశ భవిష్యత్తు ఇలా చాలా అంశాలపై మాట్లాడారు. ఆ పూర్తి ఇంటర్వ్యూను మీరు ఇక్కడ చదవచ్చు. ప్రధాని మోదీ- మీరు ఇప్పటి వరకు ఎన్ని పాడ్క్యాస్ట్లు […]